విద్యార్థులకు పాటల పోటీలు
శాఖా గ్రంధాలయం గిద్దలూరులో సోమవారం మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీమతి ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి గిద్దలూరు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ మల్లికార్జున రావు గారు మరియు బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయునిలు శ్రీమతి వరూధిని గారు శ్రీమతి ఇందిరా గారు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం జరిగిన సీనియర్స్ పాటల పోటీలు జరిగినవి. ఇంటర్ విద్యార్థులకు ఒక వకృత్వ పోటీ జరిగినది సాయంత్రం జూనియర్ విద్యార్థులకు పాటల పోటీలు జరిగినవి. ఇందులో కే ముర్తయ్య గారు విశ్రాంత ఉపాధ్యాయులు, మరియు స్వర్ణలత పి డి గారు ,అనంతలక్ష్మి ,విద్యార్థులు పాల్గొన్నారు.