16.11.2018 వ్యాస రచన పోటీలు
16.11.2018 వ్యాస రచన పోటీలు
గిద్దలూరు శాఖ గ్రంథాలయంలో 16.11.2018 వ తేదీన ఉదయం సీనియర్ విద్యార్థులకు " నేటి యువత పై సినిమాల ప్రభావం " అనే అంశంపై వక్తృత్వ పోటీలు జరిగినది మరియు మధ్యాహ్నం రెండు గంటలకు జూనియర్ విద్యార్థులకు ప్లాస్టిక్ వాడకం వలన వచ్చే నష్టాలు నివారించే మార్గాలు అనే అంశంపై వక్తృత్వ పోటీలు జరిగినవి. 70 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనగా పర్యవేక్షకులుగా గర్ల్స్ హైస్కూల్ తెలుగు పండిట్ శ్రీమతి వరూధిని గారూ, విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ బి ఓబులేసు మరియు శ్రీ మూర్తయ్య గారు , గ్రంథపాలకులు గొలమారి రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్నారు.